KCR : మరో రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్..!!

లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు గులాబీ బాస్ కేసీఆర్( KCR ) అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. """/" / ఈ మేరకు మహబూబ్ నగర్,( Mahabubnagar ) నాగర్ కర్నూల్( Nagar Kurnool ) పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు.

నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.అలాగే శాసనమండలి ఉప ఎన్నిక అభ్యర్థులనూ కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బర్త్‌డే పార్టీని పొగడలేదని భర్త సోడాలో విషం కలిపిన యూఎస్ మహిళ..?