కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. నెలకొన్న ఉద్రిక్తత

కర్ణాటక - మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది.బెల్లాంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటిస్తామని మహారాష్ట్ర మంత్రులు తెలిపారు.

ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కర్ణాటక వాసులు నిరసనకు దిగారు.మహారాష్ట్ర వాహనాలపై సరిహద్దుల్లో దాడులకు యత్నించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల