సింహాద్రిపురం లో ఏడేళ్ల బాలికపై కామాంధుడు హత్యాచారం

నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ముసునూరు మండలం కొర్లగుంట పంచాయతీ శివారు సింహాద్రిపురం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే 38 ఏళ్ల కామ పిచాచి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనిపై ముసునూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.సంఘటనా స్థలానికి వచ్చి నూజివీడు సీఐ అంకబాబు విచారణ ప్రారంభించారు.

ఈ సంఘటన గ్రామంలో కలకలం రేగింది.

ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ విలనా..? లేదంటే ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టరా..?