కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా అట్టి చెక్కులను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎంపీపీ వుటుకూరి వెంకట రమణారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు , ఎంపిటిసిలు, డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, తహాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

లడ్డూ ప్రసాదం పై నేడు సుప్రీం తీర్పు .. సిట్టా స్వతంత్ర దర్యాప్తా ?