కృష్ణాష్టమికి గోపికగా మారిన కాజల్.. ఫోటోలు వైరల్!

దేశవ్యాప్తంగా నేడు పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ క్రమంలోనే చిన్నారులందరికీ కృష్ణుడి వేషం వేయగా, అమ్మాయిలు గోపికలుగా మారి ఎంతో సందడి చేస్తుంటారు.

ఈ కృష్ణాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ కూడా కృష్ణాష్టమికి గోపిక అవతారమెత్తింది.

నేడు కృష్ణాష్టమి జరుపుకుంటున్న సందర్భంగా కాజల్ అగర్వాల్ కూడా తన ఇంట్లో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న కాజల్ అగర్వాల్ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చేతిలో పిల్లనగ్రోవి పట్టుకొని ఉయ్యాలలో కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు గోపికమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

"""/"/ వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమా అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె తెలుగులో ఆచార్య, ది ఘోస్ట్, తమిళంలో భారతీయుడు 2, ఉమా వంటి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక గత కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్ళిన ఈ బ్యూటీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?