చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు.

బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.'పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా? పాల్ రావాలి-పాలన మారాలి' అని డైలాగ్ చెప్పి వెళ్లిపోయారు.

అటు రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు పాల్ తెలిపారు.

ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ప్రూవ్ చేసుకోవడం పక్కా!