విజ‌య‌వాడ‌కు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

ఏపీలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది.దీనిలో భాగంగా రేపు విజ‌య‌వాడ‌కు రానున్నారు.

ఈ నేప‌థ్యంలో సిటీ సివిల్ కోర్టుల భ‌వ‌న ప్రాంగ‌ణంలో నూత‌నంగా బ‌హుళ అంత‌స్తుల‌తో కూడిన భ‌వ‌న స‌ముదాయాన్ని సీఎం జ‌గ‌న్ తో క‌లిసి ప్రారంభించ‌నున్నారు.

అయితే, ప్ర‌స్తుతం తిరుప‌తిలో ప‌ర్య‌టిస్తున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం మ‌హాత్మాగాంధీపై రాసిన ఓ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు.రాత్రి తిరుప‌తిలోనే బ‌స చేయ‌నున్న ఆయ‌న‌.

రేపు విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేర‌నున్నారు.

సీఏఏ వలన ఎవరికీ నష్టం లేదు..: ఎంపీ లక్ష్మణ్