టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో క‌స్ట‌డీ పిటిష‌న్ పై తీర్పు వాయిదా

టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో నిందితుల క‌స్ట‌డీ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగింది.

నిందితులు ష‌మీమ్, సురేశ్, ర‌మేశ్ ల‌ను పోలీసులు క‌స్ట‌డీకి కోరారు.ఈ మేర‌కు పోలీస్ క‌స్ట‌డీ పిటిష‌న్ పై నాంప‌ల్లి కోర్టులో వాద‌న‌లు ముగిశాయి.

కాగా ఈ క‌స్ట‌డీ పిటిష‌న్ పై రేపు తీర్పు వెల్ల‌డించ‌నుంది.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!