బీఆర్ఎస్‎లోకి జనసేన నేత తోట చంద్రశేఖర్..!

ఏపీ జనసేన నేత తోట చంద్రశేఖర్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ కారెక్కనున్నారని సమాచారం.

పార్టీలోకి చేరిన అనంతరం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం తెలంగాణభవన్ లో చేరికల కార్యక్రమం జరగనుండగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో 200 వాహనాలతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?