ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌

రేపు ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించ‌నున్నారు.ఏపీలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌

ఈ యాత్ర‌లో భాగంగా ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాలోని సిద్ధ‌వ‌టం గ్రామంతో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు.అనంత‌రం ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డ ప‌లువురు రైతుల కుటుంబాల‌కు రూ.

ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

రాజస్థాన్‌లో దారుణం.. మంచంపై ఒంటెని కట్టేసి మహిళ చిందులు, వీడియో చూస్తే!

రాజస్థాన్‌లో దారుణం.. మంచంపై ఒంటెని కట్టేసి మహిళ చిందులు, వీడియో చూస్తే!