ఋషి కొండ, ఎర్ర మట్టి దిబ్బలు క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఋషి కొండ, ఎర్ర మట్టి దిబ్బలు క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్అనుమతి ఇవ్వని విశాఖ పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వక పోయిన వెళ్లేందుకు పవన్ ప్రణాళిక.

జనసేన నేతలతో చర్చ.ఋషి కొండ, ఎర్ర మట్టి దిబ్బల పర్యటన పై కొనసాగుతున్న ఉత్కంఠ.

నోవాటల్( Novatal ) వద్ద హై సెక్యురిటి ఋషికొండకు వెళ్లకుండా అడ్డుకునేoదుకు పోలీస్ బలగాలు సిద్ధం.

విశ్వం సినిమాతో శ్రీను వైట్ల కి సక్సెస్ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి..?