జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి..నివాళులర్పించిన సీఎం వైయస్.జగన్
TeluguStop.com
స్వాతంత్య్ర సమర యోధుడు, అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో నివాళులర్పించిన సీఎం వైయస్.
జగన్.నివాళులర్పించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ప్రభుత్వ సామాజికన్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్.
రాజ్కోట్ అగ్నిప్రమాదం : ఎన్ఆర్ఐ జంట సజీవదహనం .. కొద్దిరోజుల క్రితమే పెళ్లి , అంతలోనే