ఈ రాశుల వారు వారి శత్రువులతో వాదనకు దిగకపోవడమే మంచిది..

మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, రాశి ఫలాలను ఎక్కువగా నమ్ముతారు.

వారి జీవితంలో ఏదైనా మంచి కానీ, చెడు కానీ జరిగితే అది రాశి ఫలాల మూలంగానే జరిగిందని నమ్ముతారు.

అంతేకాకుండా కొంత మంది వ్యక్తులు అనవసర వాదనలకు దిగి గొడవలకు వెళుతూ ఉంటారు.

కానీ ఈ రాశుల వారు మాత్రం వారి శత్రువులతో వాదనలు చేయడం అంత మంచిది కాదు.

ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి వారు కుటుంబా, ఆఫీసు విషయాల్లో సామరస్యం పాటిస్తేనే గొడవలు తగ్గే అవకాశం ఉంది.

ఈ రాశి వారు మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేకుంటే ఎవరితోనైనా గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇలా చేయడం వల్ల ఈ రాశి వారు స్నేహితుల వల్ల లాభం పొందుతారు.

ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి.ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.

మిధున రాశి వారి మాట తీరు ప్రవర్తన వల్ల ఎవరితోనైనా త్వరగా అపార్థం ఏర్పడే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే వీరి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి.తులా రాశి వారు మాటల మీద సమన్వయం పాటించడం మంచిది.

లేదంటే కొత్త సంబంధాలకు హాని కలిగిస్తాయి.భగవంతుని ఆరాధన ఆధ్యాత్మికత మీ మనసుకు శాంతిని కలిగిస్తుంది.

/br """/"/ మకర రాశి వారు మానసికంగా గందరగోళంగా ఉంటారు.మీరు ఎటువంటి నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేరు.

దీని కారణంగా వీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు.ఈరోజు అదృష్టంతో ఈ రాశి వారు ప్రత్యర్థులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.

కుంభ రాశి వారు అత్యంత సున్నితత్వంతో ఉంటారు.ఈ రాశి వారికి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది.

ఈ రాశి వారు ప్రత్యర్ధులతో వాదనలకు దిగకపోవడమే మంచిది.ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారు ఆడవారి సౌందర్య సాధనలు, దుస్తువులు, ఆభరణాల కోసం ఈరోజు ఖర్చు చేసే అవకాశం ఉంది.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..