మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈ నెల 14న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం

నెల్లూరు: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.ఈ నెల 14న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం.

వాతావరణ పరిశోధనల కోసం ఈఓఎస్-04 అనే ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో ఉపగ్రహాలు పంపనున్న ఇస్రో.

ఉదయం 5.59 గంటలకి మొదటి ప్రయోగవేదిక నుంచి రాకెట్ ని పంపనున్న శాస్త్రవేత్తలు.

1710 కిలోల బరువైన ఈఓఎస్ ఉపగ్రహంతో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనున్న ఇస్రో.

పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ అనుసంధాన పనులు పూర్తి.కొలరాడోకి చెందిన ఇన్స్ ఫైర్ శాట్ -01, భారత్ - భూటాన్ సంయుక్త ఐఎన్ఎస్ -2బీ అనే మరో ఉపగ్రహాలు ప్రయోగం.

ఈ ఏడాదిలో ఇస్రో నుంచి తొలి ప్రయోగం.రెండు రోజుల్లో షార్ కి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాధ్.

అప్పుడు కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్లనన్న విష్ణుప్రియ.. ఇప్పుడు మాత్రం ట్విస్ట్ ఇచ్చారుగా!