తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control Officials ) దాడులు నిర్వహించారు.

అనుమతుల లేకుండా మెడిసిన్స్ విక్రయాలు( Medicines ) చేస్తున్న ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు.

ఈ మేరకు వనపర్తిలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టారు.

లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే విలువైన మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్( Hyderabad ) లోనూ అనుమతులు లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేశారు.

ఒక్కసారిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలంగా మారింది.

కొండ సురేఖకు పదవీ గండం.. తప్పుకుంటారా తప్పిస్తారా ?