కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.ఈ మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

వెదురూరు రీచ్ ఇసుక తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నిపుణుల కమిటీతో విచారించాలని, మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఒకే నెలలో తారక్, చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?