ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ నోటీసులపై విచారణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల నోటీసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇవాళ్టితో స్టే గడువు ముగియనుంది.తనకు ఇచ్చిన నోటీసులపైనా స్టే విధించాలని జగ్గుస్వామి పిటిషన్ దాఖలు చేశారు.

రెండు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి