ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
TeluguStop.com
ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణను సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
కాగా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత కొత్త సినిమా ప్రకటించిన మెగా కోడలు…. ఫోటోలు వైరల్!