ఈ ట్రైన్ ఎక్కాలంటే స్టవ్, బియ్యం, కూరగాయలు ఉండాల్సిందేనట

ఈ ట్రైన్ ఎక్కాలంటే స్టవ్, బియ్యం, కూరగాయలు ఉండాల్సిందేనట

ఇండియాలో విస్తృతమైన రైల్వే నైట్ వర్క్ ఉంది.ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే మార్గం ఉంది.

ఈ ట్రైన్ ఎక్కాలంటే స్టవ్, బియ్యం, కూరగాయలు ఉండాల్సిందేనట

రోజూ లక్షల మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు.సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది రైళ్లల్లో ప్రయాణం( Train Journey ) చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.

ఈ ట్రైన్ ఎక్కాలంటే స్టవ్, బియ్యం, కూరగాయలు ఉండాల్సిందేనట

దేశవ్యాప్తంగా 13 వేల రైళ్లు రోజూ నడుస్తున్నాయి.ఈ ట్రైన్ల ద్వారా లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు.

భారతదేశంలో పొడవైన రైలు మార్గాలు 5 ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా.

"""/" / వివేక్ ఎక్స్‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లల్లో తొలి స్థానంలో ఉంటాయి.

ఈ రెండు రైళ్లు దాదాపు 3500 నుంచి 4 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

ప్రతి రోజు దాదాపు 7,325 రైల్వే స్టేషన్లను ఈ రెండు ట్రైన్లు దాటుతున్నాయి.

వివేక్ ఎక్స్‌ప్రెస్( Vivek Express ) దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తూ ఉంటుంది.

మొత్తం 4150 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేస్తుండగా.మొత్తం ప్రయాణం 74 గంటల 35 నిమిషాలు ఉంటుంది.

దేశంలోని 9 రాష్ట్రాల గుండా ఈ ట్రైన్ వెళుతుంది.59 స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.

"""/" / ఇక హిమాసాగర్ ఎక్స్‌ప్రెస్( Himasagar Express ) విషయానికొస్తే.మాతా వైష్ణోదేవి నుండి కన్యాకుామారి వరకు నడుస్తుంది.

దాదాపు 3787 కిలోమీటర్ల దూరం ఈ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది.12 రాష్ట్రాల గుండా ఈ ట్రైన్ వెళుతుంది.

దాదాపు 70 స్టేషన్లలో ఇది ఆగుతుంది.ఇక మాతా వైష్ణోదేవి మెయిల్ ఎక్స్‌ప్రెస్ 3,361 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

59 స్టేషన్లలో ఇది ఆగుతుంది.ఇక కోయంబత్తూర్-సిల్బూర్ ఎక్స్‌ప్రెస్ 3492 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఇది 46 స్టేషన్లలో ఆగుతుంది.ఇలా ఇండియాలోని అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్లు చాలానే ఉన్నాయి.

ఆడవాళ్ళ‌ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!