తిరుమలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన

శ్రీ భూవరాహ స్వామి వారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న రాష్ట్రపతి అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆలయం మహా ద్వారం వద్ద చేరుకున్న ద్రౌపతి ముర్ముకు ఇస్తికఫల్ స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు.

, ఆలయ అధికారులు.

చైనా సైనికులు చొక్కా కాలర్లకు పిన్స్ ఎందుకు పెడతారో తెలుసా..?