హైదరాబాద్‎లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం..

హైదరాబాద్ లో టీడీపీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది.టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న టీడీపీ ఆవిర్భావ సభకు హాజరుకానున్నారు.

కాగా ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీడీపీ శ్రేణులు పూర్తి చేశారు.

ప్రేమించుకుందాంరా సినిమాలో జయప్రకాష్ రెడ్డి రోల్ మిస్సైన నటుడు అతనే.. ఏమైందంటే?