తిరుమలలో రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

తిరుమలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి.తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

85 దుంగలను సీజ్ చేసిన పోలీసులు.11 మంది స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇటీవల రూ.3 కోట్ల విలువైన వంద ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పోస్టర్ పాలిటిక్స్ : కేసీఆర్ కనబడుటలేదు