మునుగోడు ఉపఎన్నిక సర్వేల్లో బీజేపీ మూడో స్థానంలో ఉంది.. మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్....

మునుగోడు ఉపఎన్నిక సర్వేల్లో బీజేపీ మూడో స్థానంలో ఉందని తెలుస్తుంది.మునుగొడులో ఉప ఎన్నిక పెట్టె దైర్యంలేని వాళ్ళు రాష్ట్రంలో ఎన్నికలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం రాజీనామా అనంతరమే ఉప ఎన్నిక అన్న వాళ్ళు ఓటమి భయంతో వెనుకడుగు వేస్తున్నారు ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలు ఎదుర్కోలేనివాళ్ళు ముందస్తు గురించి మాట్లాడుతున్నారు.

దేశం కోసం పని చేసే సైనికులను , రైతులను ఆదుకుంటే విమర్శించడం విపక్షాల హ్రాస్వ దృష్టికి నిదర్శనం సరిహద్దులను కాపాడే  సైనిక జవాన్ల త్యాగం గొప్పతనం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నాయకులు.

అదేనా ఫస్ట్ రెమ్యూనరేషన్… తొలి పారితోషికం పై వరుణ్ సందేశ్ కామెంట్స్!