లింగంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టివేత..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) చందుర్తి మండలంలోని లింగంపేట( Lingampet ) గ్రామంలో బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) గ్రామ స్థాయి నాయకులు డబ్బులను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

అనంతరం ఎఫ్ ఎస్ టి, టీం కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న టీం 71,600 వేల రూపాయలు పట్టుకోని స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించమని తెలిపారు.

బిహార్‌: అయ్యో పాపం, కాపాడటానికి వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది!