ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్లు మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి ఎమ్మెల్యే నిధుల నుండి ఐమాక్స్ లైట్ మంజూరు చేయడం జరిగింది.

ఐమాక్స్ లైట్ ను గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసారు.

అనంతపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం( Medipally Sathyam ) కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ధర్మయ్య,జాగిరి రమేష్ ,చిన్నారెడ్డి,తిరుపతి, మొండయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కార్యకర్తలే బలం : తప్పు అర్థమయ్యిందా రాజా ?