అనుష్క, సమంత, కాజల్, తమన్నా.. కొత్త హీరోయిన్ల రాకతో ఈ హీరోయిన్ల కెరీర్ కు కష్టమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క, సమంత, కాజల్, తమన్నా తమ గ్లామర్, అభినయంతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ హీరోయిన్లకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ఎంతగానో పెరిగింది.అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్లకు తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు.

ఇతర భాషల్లో సైతం ఈ హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతోంది.కొత్త హీరోయిన్ల రాకతో ఈ హీరోయిన్ల కెరీర్ కు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనుష్క( Anushka Shetty )నటించిన మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి సినిమా వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు సమంత నటించిన ఖుషి మూవీ సెప్టెంబర్ నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని భోగట్టా.

"""/" / అయితే సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

ఏడాది తర్వాత సమంత ( Samantha )సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.కాజల్, తమన్నా చేతిలో ప్రస్తుతం మరీ ఎక్కువగా ఆఫర్లు లేవు.

ఈ హీరోయిన్లకు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. """/" / ఈ హీరోయిన్లు మారుతున్న కాలానికి అనుగుణంగా కథలను ఎంచుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించారు.

అయితే కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్లకు షాక్ తగులుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల, వైష్ణవి చైతన్య, మీనాక్షి చౌదరి( Sreeleela ), కియారా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఉన్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అయి ఉంటే డైరెక్టర్ క్రిష్ సినిమాలు చేసేవాడు కాదా..?