చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
TeluguStop.com
చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.రంగాచారి వీధిలో పేపర్ పేట్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది.
మృతులు భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు.ప్రమాదానికి షార్ట్ షర్య్కూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్.. మ్యాజిక్ రిపీట్ చేశారుగా!