కొచ్చిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

కేరళలోని కొచ్చిలో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి.కొచ్చిలోని సముద్ర తీర ప్రాంతంలో ను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు రెండు వందల కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు.అనంతరం ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.పట్టుకున్న డ్రగ్స్ విలువ వందల కోట్లలో ఉంటుందని అఎన్సీబీ అధికారులు హెరాయిన్ధికారులు అంచనా వేస్తున్నారు.

స్కామ్‌ కాలర్స్‌నే ప్రాంక్ చేసిన 92 ఏళ్ల మహిళ..