టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు..!

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు అందజేసింది.ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అంశంలో నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ మేరకు 48 గంటలలో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో హెచ్ఎండీఏ పేర్కొంది.

అదే విధంగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

రోజుకు 11 గంటల చదువు.. మూడో ప్రయత్నంలో సివిల్స్.. పృథ్వీరాజ్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!