తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఎమ్ఐడీసీకి హైకోర్టు నోటీసులు

కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల టెండర్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టెండర్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది.అదేవిధంగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు టీఎస్ఎమ్ఐడీసీకి నోటీసులు జారీ చేసింది.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?