ఎక్కడ నుంచి వస్తారా మీరు.. దరిద్రం అంటూ సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
తెలుగు సినీ నటుడు సిద్ధార్థ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో నటించాడు.
తమిళం, హిందీ భాషలలో కూడా నటించాడు.అంతే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.తెర ముందు సైలెంట్ గా కనిపించే సిద్ధార్థ్ తెరవెనుక బాగా వైలెంట్ గా ఉంటాడు.
ముక్కుసూటి మనిషిగా ఉంటాడు సిద్ధార్థ్.ఇదిలా ఉంటే తాజాగా ఓ రేంజ్ లో మండి పోయాడు సిద్ధార్థ్.
2003 బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.బొమ్మరిల్లు, ఆట సినిమాలలో మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఇక కొన్ని రోజులు కొన్ని వివాదాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సిద్ధార్థ్ మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో నటిస్తున్నాడు.
సోషల్ మీడియాలో సిద్ధార్థ్ బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు.ఇటీవలే వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో విడుదలైన పాటలో వెంకటేష్ సరసన అమ్ము అభిరామి నటించింది.
దీంతో వెంకటేష్ వయసును ట్రోల్ చేస్తున్నారు. """/"/ ఇక ఓ నెటిజన్ సిద్ధార్థ్ ని ట్యాగ్ చేస్తూ.
40 ఏళ్ళు పైబడిన సిద్ధార్థ్ తో 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.
అంటూ ఇదెక్కడి లాజిక్కో.దిక్కుమాలిన లాజిక్ అని ట్వీట్ చేశాడు.
వెంటనే ఈ ట్వీట్ కు ఘాటుగా స్పందించాడు సిద్ధార్థ్.ఈ హీరోల వయసు టాపిక్ లో ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? ట్యాగ్ కూడా చేసావ్? సూపర్ రా దరిద్రమ్.
ఎక్కడినుంచి వస్తారా మీ లాంటోళ్లు.అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డాడు.
"""/"/
ఇక వెంటనే మరో నెటిజెన్ అంతటితో ఆగకుండా.నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్మేట్స్ అంటగా అని అనడంతో.
ఛా అతను నా దత్తపుత్రుడు.నేను మోహన్ బాబు గారు క్లాస్మేట్స్.
ముందు నిజాలు తెలుసుకో అంటూ తన నోటికి వచ్చిన మాటలతో బాగా మండిపడ్డాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక ఈయన ప్రస్తుతం మహాసముద్రం, ఒరేయ్ బామ్మర్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ టాలీవుడ్ స్టార్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ నెరవేరుతాయో… లేదో..?