ఆ హీరోయిన్ ను చూసి అవాక్కైన ప్రభాస్.. ఏమైందంటే..?

అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'జాతి రత్నాలు'.

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదల కాగా.

ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.ఇక ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఈ సినిమా బృందం ముంబై కు గురువారం 4 న బయలుదేరారు.

ఇక తమ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి తమ మాటలతో కాస్త నవ్వించారు.

ఈ విధంగా అక్కడికి చేరుకున్న తర్వాత ప్రభాస్ ను కలుసుకున్న ఆ టీం అక్కడ కాస్త సరదాగా లొల్లి చేశారని చెప్పుకోవచ్చు.

ప్రభాస్ అన్న ను కలవాలంటూ సెక్యూరిటీ గార్డ్ తో సరదాగా రచ్చరచ్చ చేస్తూ లోపలికి చేరుకున్నారు.

ఇక నవీన్ పోలిశెట్టి అక్కడున్న వాళ్లకు ప్రభాస్ అన్న వస్తుండు.మడత మంచాలు కాదు, సోఫా సెట్ వేయ్యండంట‌ూ ఆర్డర్ వేస్తూ.

నెంబర్ డయల్ చేయకుండానే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాడు. """/"/ అంతలోనే ప్రభాస్ వెనుక నుంచి వచ్చి నవీన్, ప్రియదర్శి లకు ఓ షాక్ ఇచ్చారు.

ఇక వాళ్ళు ప్రభాస్ చూసి ఆశ్చర్యపోయి పరిచయం చేసుకుంటున్న సమయంలో ప్రభాస్ జాతి రత్నం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ను చూసి.

ఏంటి నా కన్నా పొడవుగా ఉంది.అంటూ షాక్ అయ్యారు.

ఇక ప్రభాస్ తో జాతిరత్నాలు టీం సరదాగా కబుర్లు పెడుతూ మొత్తానికి గురు వారం సాయంత్రం ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఈ ట్రైలర్ గురించి ప్రభాస్ మంచి ప్రశంసలు అందించగా.ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇందులో వీరి ప్రయాణం నుంచి ప్రభాస్ తో మాట్లాడిన వరకు వీడియో షేర్ చాట్ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.

భజన సమయంలో డ్యాన్స్ చేస్తుండగా భక్తుడికి గుండెపోటు.. షాకింగ్ వీడియో వైరల్..??