నిరుపేద కుటుంబ యువతి వివాహానికి సహాయం

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండల వల్లంపట్ల గ్రామానికి చెందిన క్రీ|| శే|| నాయిని.

పర్శరాములుగౌడ్ - లావణ్య ల పుత్రిక లహరిక .అనిల్ గౌడ్ వివాహనికి పదివేల విలువ గల టేకు మంచాలను( బిటీఆర్)పౌండేషన్ ద్వారా బెంద్రం తిరుపతి రెడ్డి అందజేశారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాలా కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయ సహకారాలు చేయడానికి వెనుకాడ బొమని ఈ సందర్బంగా తెలియజేసారు.

మండలంలో ప్రతి గ్రామాలలోనీ యువకులు ,సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు.ఈ శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిదులు బోయిని రంజిత్ , కర్ల లక్ష్మణ్ , సందవేణి శేఖర్ ,మాజి ఎంపీటీసీ నాయిని శ్రావంతి , పిట్టల అశ్విని , జనగం.

మాధురి మోహన్ , నాయిని లక్ష్మీరాజాం , ముత్యం,రంజిత్-అపూర్వ , ఎండీ బాషా , నేరల్ల అశోక్ , నాయిని,పర్శరాములు తదితరులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.

దేవర విషయంలో సెలబ్రిటీల మౌనానికి కారణమేంటి.. చూసినా సైలెన్స్ ఎందుకంటూ?