ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చింది.ఈ క్రమంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.

ఎన్సీఆర్ ప్రాంతంలోనూ భూమి కంపించింది.ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.దాదాపు నిమిషం పాటు భూప్రకంపనలు రాగా ఇది రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.

6గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.కాగా ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో పది సెకన్లకు పైగా ప్రకంపనలు వచ్చాయి.

బీర్ బాటిల్ మూత తీయడానికి.. అలిగేటర్ సహాయం కోరిన ఫ్లోరిడా వ్యక్తి!