ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి ఢిల్లీ హైకోర్టు(
Delhi High Court ) వాయిదా వేసింది.
విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం కేసులో( Liquor Scam Case ) కవిత పాత్ర లేదని ఆయన కోర్టుకు తెలిపారు.
అదేవిధంగా లిక్కర్ కేసు దర్యాప్తునకు గతంలో కవిత సహకరించారని న్యాయవాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.
ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?