పానీపూరీలో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మరింతగా ఎగబడతారు!

భారతీయులకు ఇష్టమైన చిరుతిండిగా పానీ పూరీ పేరొందింది.ఇది ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

దీనిలో శరీరానికి అవసరమైన పోషకాలను సులభమైన మార్గంలో పొందవచ్చు.ఇవి శరీరంలోని రక్తాన్ని ఆక్సిజనేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

కాబట్టి పానీపూరీలను పోషకాహారంగానూ చెప్పవచ్చు.పానీపూరీ ద్వారా మన శరీరానికి మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, జింక్ మరియు విటమిన్లు A, B-6, B-12, C మరియు Dలు అందుతాయి.

పానీ-పూరీలో వినియోగించే నీటిని రుచికరంగా మార్చడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పును కాస్త అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలోని నీటిని గ్రహిస్తుంది.

ఈ ప్రక్రియ బరువు తగ్గాలనుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది.సాధారణంగా పుదీనా నీరు బరువు తగ్గడంలో సహాయపడుతుందనే విషయం మకు తెలిసిందే.

పుదీనా నీరు కూడా మీ ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తారు.పుదీనా మనకు కలిగే అజీర్ణం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.పుదీనాలో ఫైబర్, విటమిన్ ఎ, ఐరన్, మాంగనీస్ మరియు ఫోలేట్ ఉన్నాయి.

ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి.పానీపూరీలో తక్కువ కేలరీలు ఉంటాయి.

డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి చింత లేకుండా ఈ అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చు.జల్జీరా నీటిలో అనేక ఇతర పదార్థాలు కలుపుతారు, ఇవి అసిడిటీపై పని చేస్తాయి.

దానిని వదిలించుకోవడానికి సహాయపడతాయి.పానీపూరీ నీటిలో పుదీనా, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, జీలకర్ర మరియు సాధారణ ఉప్పు మిళితమై ఉంటాయి.

మరోవైపు, జీలకర్ర పోషకాలకు మంచి మూలకేంద్రంగా కూడా పరిగణిస్తారు.ఒక గ్లాసు నీటిలో జీలకర్రను నానబెట్టి, ఉదయాన్నే తాగితే ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన