మారుతి రాజాసాబ్ గ్లింప్స్ తో సినిమా మీద అంచనాలను పెంచేశాడా..?

పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas ).

ప్రస్తుతం తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పాన్ ఇండియాలో ఒక మార్కెట్ ఏర్పడడానికి మాత్రం ముందుగా తనే ఒక ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేశాడనే చెప్పాలి.

ఇక తను అందుకున్న విజయాలను మన హీరోలు కూడా అందుకుంటు పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తున్నారు.

"""/" / ఇక బాలీవుడ్ హీరోలు( Bollywood Heroes ) ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఆ సినిమాలన్ని ఫ్లాప్ అవడం.

మన సినిమాలు సక్సెస్ అవుతుండడం నిజంగా ఒక వంతుకు మన వాళ్లకి ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారనే చెప్పాలి.

చిన్న హీరోలు కూడా పాన్ ఇండియాలో సినిమా చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే మారుతి డైరెక్షన్ ( Maruti Direction )లో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ఏప్రిల్ 10, 2025వ సంవత్సరం లో ప్రేక్షకుల ముందు రాబోతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.

"""/" / అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లింమ్స్ కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ గ్లింప్స్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్లో ఒక మంచి జోష్ నింపిందనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి.

ఇక మొన్నటిదాకా రాజాసాబ్ సినిమా మీద అందరు లైట్ తీసుకున్నప్పటికీ ఈ గ్లింప్స్ తో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే పెరిగిపోయాయనే చెప్పాలి.

వరదల్లో బురద రాజకీయం ఎందుకు  ?