అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం కేంద్రంలో గురువారం నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకెపి సెంటర్లు అందుబాటులో ఉంటాయని చివ్వెంల పిఎస్సిఎస్ చైర్మన్ జూలకంటి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ రూ:2203‚ బి గ్రేడ్ రూ:2183‚ కొనుగోలు చేస్తామని చైర్మన్ ప్రకటన విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు, ఐకెపి సెంటర్ సిబ్బంది, ఎల్క కృష్ణారెడ్డి, మహేందర్,వెంకటయ్య, ఏఓ ఆశ కుమారి, లక్ష్మయ్య,లింగయ్య పాల్గొన్నారు.

సింగపూర్ ప్రతిపక్ష పార్టీకి సెక్రటరీ జనరల్‌గా భారత సంతతి నేత ..!!