‘గుంటూరు కారం’ సినిమా టికెట్ ధర పెంపుకు ప్రభుత్వ అనుమతి..!!

‘గుంటూరు కారం’( Guntur Karam ) సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి.ఈ మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) అనుమతి ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.

100 పెంచేందుకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.అదేవిధంగా గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకూ అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. """/" / అయితే గత నెలలో గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలను( Guntur Karam Ticket Prices ) పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి మూవీ మేకర్స్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో సింగిల్స్ స్క్రీన్స్ లో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.

100 ధరను పెంపునకు మరియు అదనపు షో ల కోసం అనుమతి ఇవ్వాలని కోరారు.

మూవీ మేకర్స్ రిక్వెస్ట్ నేపథ్యంలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మొటిమల తాలూకు గుర్తులు ముఖంపై అలానే ఉంటున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!