MLA Palla Rajeshwar Reddy : ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదు..: ఎమ్మెల్యే పల్లా

mla palla rajeshwar reddy : ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదు: ఎమ్మెల్యే పల్లా

తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్నే పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

mla palla rajeshwar reddy : ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదు: ఎమ్మెల్యే పల్లా

ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రతిపాదన వద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు.

mla palla rajeshwar reddy : ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదు: ఎమ్మెల్యే పల్లా

తెలంగాణ సమాజాన్ని కించపరచవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదని పల్లా పేర్కొన్నారు.

తెలుగు తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే యోచనను మానుకోవాలని సూచించారు.

రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకు ఈ ప్రముఖ సీరియల్ నటి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?

రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకు ఈ ప్రముఖ సీరియల్ నటి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా?