రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణంలో మహాలక్ష్మి వీధిలోని గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుక ఎల్లమ్మ తల్లి ,బద్దీ పోచమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొన్నారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ( Farmers )ప్రజలుపాడిపంటలతో ఆనందంగా ఉండాలని వేడుకొన్నారు.

అనంతరం ప్రభుత్వ విప్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.

సూర్య పాన్ ఇండియా మార్కెట్ కి కాంగువా మూవీ హెల్ప్ చేస్తుందా..?