రైతు రుణమాఫీతో సంబరాలు రైతులకు స్వీట్లు తినిపించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం శుక్రవారం ప్రకటించిన ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తూ కథలపూర్ మండలం తండ్రియాల గ్రామంలో రైతులతో కలసి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

కొరియాలో సైతం చరణ్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్.. మెగా హీరో వావ్ అనిపించాడుగా!