తిరుమల లో బంగారు రథోత్సవం…

వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిదిలో బంగారు రథోత్సవం జరుగుతుంది.

తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది.టీటీడీ( TTD ) ఎన్ని ఏర్పాట్లు చేసినా.

భక్తుల ఊహించని స్థాయిలో తిరుమల కొండకు వెళ్లారు.‌ బంగారు రథోత్సవం ఊరేగింపు ప్రారంభం అయ్యింది.

రజనీకాంత్ తర్వాత సమంత మాత్రమే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ వైరల్!