పారా ఒలంపిక్స్ లో ఇండియాకి గోల్డ్ మెడల్..!!
TeluguStop.com
వరుస పథకాలతో పారా ఒలింపిక్స్ లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.ఈ క్రమంలో తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది.
అవన్నీ లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
పారా ఒలింపిక్స్లో తన అద్భుత ఆటతీరుతో ఉరకలెత్తే ఉత్సాహంతో అవనీ పోటీలో పాల్గొంది.
చివరాకరికి విజయం సాధించింది.భారత్కు బంగారు పతకాన్ని సాధించి పెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
అవన్నీ లేఖరా బంగారు పతకం సాధించి పెట్టడంతో ఇండియాలో యువత విజయోత్సవాలను చేస్తున్నారు.
ఈ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ రాగా చైనాకి రజతపతకం అదేరీతిలో ఉక్రెయిన్ కి.
కాంస్య పతకం రావటం జరిగింది.పారా ఒలంపిక్స్ లో భారతీయ క్రీడాకారులు ఊహించని రీతిలో సత్తా చాటుతూ పథకాలు సాధిస్తూ ఉండటంతో దేశ ప్రజలు క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విమర్శల పాలవుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటో.. మ్యాటరేంటంటే?