తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు…
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కందుకూరి అంజయ్య( Anjaiah ) అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి పడడంతో తీవ్రగాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యుల సహాయంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాజా రవీంద్ర “శ్రీ వీర ప్రతాప 1940” సెప్టెంబర్ 12న థియేటర్స్ లో విడుదల !!!