గణేష్ నవరత్రోత్సవాలు అంగరంగ వైభవంగా

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం( Boinpalli )లో కొనసాగుతున్న గణేష్ పూజలు.

గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుంకుమ పూజలు నిర్వహించారు.

కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మంటప నిర్వహకులతో పాటు యూత్ సభ్యులు హాజరయ్యారు.

అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా సౌందర్య సినిమా చేయను అంది : ఎస్వీ కృష్ణా రెడ్డి