పాఠశాల విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థులకు ఆటల పోటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు సిరిసిల్లలోని మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది.

దీనిలో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లో ఆటల్లో విజేతలుగా నిలిచిన వారికి బుధవారం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్( Ramesh Kumar ), జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది.

పుష్ప ది రూల్ తో బాలయ్య పోటీ పడతారా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?