తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేయడానికి ముందుకు రావాలని గద్దర్ కోరారు

ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటుకు అంబేద్కర్ పేరును పెట్టాలని అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి కృషి చేసినందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క ను సీఎల్పీ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు చెప్పిన ప్రజా కవి గద్దర్.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి, తీర్మానం చేయడానికి సీఎం కేసీఆర్ను ఒప్పించిన కాంగ్రెస్ శాసనసభక్ష నేతగా భట్టి విక్రమార్క చారిత్రాత్మకంగా నిలిచిపోతారని గద్దర్ కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేయడానికి ముందుకు రావాలని గద్దర్ కోరారు.

సొరచేప నోటి కాడి ఫుడ్ లాగేసిన మనుషులు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..?