ఆ ఆటగాడికి చిర్రెత్తుకొచ్చిన కోపం..కోపంతో రెచ్చిపోయిన బౌలర్

క్రికెటర్ల మధ్య ఎప్పుడు ఏం జరిగినా కూడా హాట్ టాపిక్ అయిపోతుంది.చాలా మంది తమ ఆట ఆడే సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరుగుతుంటాయి.

ఆ సమయంలో వారు భావోద్వేగానికి గురి అవ్వటమో లేకుంటే ఎదుటి క్రిడాకారుడితో దురుసుగా ప్రవర్తించడమో చేస్తుంటారు.

తాజాగా అలాంటి ఘటనే ఇక్కడ కూడా జరిగింది.జింబాబ్వే టూర్ కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు ఓకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది.

అయితే ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు అదరగొట్టేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 468 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిపోయింది.

ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు కూడా బాగానే ఆడింది.2వ రోజు ఆట ముగిసే టైంకి జింబాబ్వే జట్టు వికెట్ నష్టానికి 114 రన్సు చేసి మ్యాచ్ ను అయిపోగొట్టింది.

రెండవ రోజు ఆటలో ఆటగాళ్ల మధ్య ఓ గొడవ అయ్యింది.ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సాధారణంగా క్రికెట్‌లో ఇలాంటి గొడవలు చాలానే జరుగుతుంటాయి.తాజాగా ఈ గొడవ నెట్టింట వైరల్ అవుతోంది.

బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాన్ టస్కిన్ అహ్మద్ తన కెరీర్‌లోనే మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు.

తన బ్యాంటింగ్ జింబాబ్వే బౌలర్లకు తలనొప్పిలా తయారైంది. """/"/బంగ్లా బ్యాట్స్‌మెన్ పై జింబాబ్వే బౌలర్లు దాడికి దిగడంతో మ్యాచ్ మరీ ఉత్కంఠంగా మారింది.

85వ ఓవర్‌లో ఆ గొడవ జరిగింది.బంగ్లా బ్యాట్స్ మెన్ టాస్కిన్, జింబాబ్వే బౌలర్ ముజారబాతో గొడవకు దిగారు.

85 వ ఓవర్‌లో నాలుగవ బంతిని షార్ట్ బంతిగా వదిలడంతో దానిని టాస్కిన్ బాగానే ఆడాడు.

జింబాబ్వే బౌలర్ ముజారబావి బంగ్లా బ్యాట్స్‌మెన్ చెంతకు చేరి మాటలతో రెచ్చగొట్టాడు. """/"/ ఆ సమయంలో ఇద్దరు మాటలతో రెచ్చిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఒకరి తలను మరొకరు రుద్దుకుంటూ తిట్టుకున్నారు.కొద్దిసేపు వారి హావభావాలు చూసిన నెటిజన్లు తెగ నవ్వుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం