మధుమేహం ఉన్నవారు ఏ పండ్లను తినవచ్చు...అసలు ఏ పండులో ఎంత చక్కర ఉంటుందో తెలుసుకుందాం.
TeluguStop.com
సాధారణంగా పండ్లను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అంది శరీరాన్ని
ఉత్తేజితం చేస్తాయి.
అయితే మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదని అంటూ
ఉంటారు.నిజంగా మధుమేహం ఉన్నవారు పండ్లను తినకూడదా? ఒకవేళ తింటే ఏ
పండ్లను తినాలి అనే విషయం తెలుసుకుందాం.
పండ్లలో చక్కర శాతం ఎంత ఉందో
తెలుసుకుంటే దాని ప్రకారం చక్కెర తక్కువగా ఉన్న పండ్లను హ్యాపీగా
తినవచ్చు.
ఇప్పుడు ఆ పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.h3ఆపిల్/h3
రోజుకొక ఆపిల్ తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని డాక్టర్ దగ్గరకు
వెళ్ళవలసిన అవసరం ఉండదని అంటూ ఉంటారు.
ఆపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ అధిక
మొత్తంలో ఉంటుంది.100 మిల్లీ లీటర్ల యాపిల్ జ్యూస్లో 9.
6 గ్రాముల
చక్కెర ఉంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
H3జామ/h3
రోజుకొక జామకాయ తింటే చిగుళ్లు,దంతాలు బాలంగా మారతాయి.
పండు అయినా కాయ
అయినా పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర
మాత్రమే ఉంటుంది.
H3అవకాడో./h3
అవకాడో పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.
మెదడు,కంటి ఆరోగ్యాన్ని
కాపాడటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.అవకాడో పండులో చాలా తక్కువ స్థాయిలో
చక్కర ఉంటుంది.
కేవలం 1 గ్రాము చక్కర మాత్రమే ఉంటుంది.h3స్ట్రాబెర్రీ.
/h3
స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతాయి.యాంటీయాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన పోషకాలు
అందుతాయి.
స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె,
మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి.
ఒక కప్పుడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.